ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడిలో విధులకు హాజరైన అర్చకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దుర్గగుడిలో అర్చకులు ఆందోళన విరమించి శుక్రవారం ఉదయం నుంచి విధులకు హాజరవుతున్నారు. నియంతలా వ్యవహరిస్తున్న ఆలయ ఇఓ నర్సింగరావును సస్పెండ్ చేయాలని అర్చకులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెల31 వరకూ ఇఓ సెలవుపై వెళ్లడంతో అర్చకులు తాత్కాలింగా తన ఆందోళన విరమించారు.