రాష్ట్రీయం

దుర్గ గుడి ఈఓ పద్మ బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: దుర్గగుడి ఈఓ పద్మపై బదిలీ వేటు పడింది. గుడిలో భక్తులు సమర్పించిన చీర మాయమైన ఘటనలో ఆమెపై ఈ బదిలీ వేటు పడింది. నూతన ఇఓగా ఐఆర్‌ఎస్ అధికారిణి కోటేశ్వరమ్మ బాధ్యతలు చేపట్టారు.