ఆంధ్రప్రదేశ్‌

నేడు లలితా త్రిపురసుందరీ దేవి రూపంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజ‌య‌వాడ‌: దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా నాల్గవరోజైన శనివారం కనకదుర్గమ్మ లలితా త్రిపుర సుందరీ దేవీ అవతారంలో దర్శనమిస్తోంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు.