ఆంధ్రప్రదేశ్
ఈఓకి, పాలకమండలి సభ్యులకు వివాదం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 13 October 2018
విజయవాడ: కనకదుర్గ ఈఓకి, పాలకమండలి సభ్యుల మధ్య వివాదం చెలరేగింది. కొంతమంది భక్తులను అడ్డదారిలో పంపేందుకు కొన్ని గేట్లకు తాళాలు వేస్తున్నారని, దీనివల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు పాలకమండలి సభ్యులు తెలిపారు. మంత్రి కొల్లు రవీంద్ర అమ్మవారి దర్శనానికి రాగా పాలకమండలి సభ్యులు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.