ఆంధ్రప్రదేశ్‌

దుర్గగుడి ఇఓగా ఆజాద్ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయ కార్యనిర్వహణాధికారి (ఇఓ)గా చంద్రశేఖర ఆజాద్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. అర్చకులతో వివాదం ఫలితంగా ఇఓ నరసింగరావును సెలవుపై వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో ఆజాద్ బాధ్యతలు చేపట్టారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, ఆలయంలో అర్చకుల వివాదం సమసిపోయినట్లేనని, అందరినీ కలుపుకుని పోతూ తాను పనిచేస్తానని తెలిపారు. కృష్ణా పుష్కరాలకు సకాలంలో ఏర్పాట్లు పూర్తయ్యేలా కృషి చేస్తానని ఆజాద్ తెలిపారు.