క్రీడాభూమి

ఏకపక్ష పోరులో యు ముంబా గెలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణే, ఫిబ్రవరి 14: ప్రో కబడ్డీలో ఆదివారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను యుముంబా జట్టు 32-21 తేడాతో గెల్చుకుంది. రిషాంక్ దేవాదిగ 10 పాయింట్లతో రాణించాడు. జీవ కుమార్, ఫజల్ ట్రాచలీ చెరి నాలుగు పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున నితన్ తోమర్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జంగ్ కున్ లీ నాలుగు, మహేష్ గౌడ్ మూడు చొప్పున పరుగులు చేశారు.