జాతీయ వార్తలు

ఈ-సేవా కేంద్రాలను ప్రారంభించిన సీఎం జయలలిత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై : తమిళనాడులో ఏర్పాటుచేసిన ఈ-సేవా కేంద్రాలను సీఎం జయలలిత మంగళవారంనాడు ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆమె ఈ కేంద్రాలను ప్రారంభించారు. కరెంటు బిల్లులు, పన్నులు కట్టడం, జనన,మరణ ధృవీకరణ పత్రాలను పొందవచ్చని ఆమె తన ప్రకటనలో వెల్లడించారు.