జాతీయ వార్తలు

చిదంబరాన్ని ప్రశ్నించిన ఈడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఐఎన్‌ఎక్స్ మీడియా కేసులో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. గతంలో ఇదే కేసులో చిదంబరం కుమారుడు కార్తీని కూడా ఈడీ ప్రశ్నించిన విషయం విదితమే. ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఫారిన్ ఇనె్వస్టిమెంట్ నిధులకు అక్రమంగా పచ్చజెండా ఊపిన విషయం విదితమే.