రాష్ట్రీయం
జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబి గుబాళింపు : రాజేందర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 November 2015
హైదరాబాద్: వరంగల్ తెరాస అభ్యర్థి పసునూరి దయాకర్ భారి ఆధిక్యంతో గెలుపొందడం పట్ల రాష్ట్ర మంత్రి ఈటల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ గులాబి గుబాళింపు ఖాయమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వ పనితీరుకు వరంగల్ ఉప ఎన్నిక ఫలితాలు రెఫరెండమని పేర్కొన్నారు.