ఆంధ్రప్రదేశ్
ఏనుగుల బీభత్సం:ఇద్దరికి గాయాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 27 November 2015
చిత్తూరు: గుడుపల్లి మండలం బోయినపల్లి, చినపర్తికుంట, సంగనపల్లి తదితర గ్రామాల్లో శుక్రవారం తెల్లవారుజామున ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పొలంలో నిద్రిస్తున్న ముగ్గురు రైతులపై ఏనుగులు దాడి చేయగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం చేరవేశారు.