ఆంధ్రప్రదేశ్
విడతలవారీగా ఏపీకి ఉద్యోగుల తరలింపు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 March 2016
హైదరాబాద్: విడతల వారీగా ఉద్యోగులను తరలించాలన్న ఏపి ప్రభుత్వ ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు అంగీకరించాయి. మంత్రి నారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్, ఉద్యోగ సంఘాల ప్రతినిధుల మధ్య సోమవారం ఇక్కడ సమావేశం జరిగింది. జూన్ 15లోగా నాలుగువేల మందిని, జూలైలో మూడు వేల మందిని, ఆగస్టులోగా మరో మూడు వేల మంది ఉద్యోగులను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాత్కాలిక రాజధానిలో సచివాలయ భవనాలను జూన్ 15లోగా నిర్మించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది. అవసరమైన మేరకు భవనాలను నిర్మిస్తే ఉద్యోగుల తరలింపునకు తాము సహకరిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.