జాతీయ వార్తలు

ఈపీఎఫ్‌ఓ డిపాజిట్లపై వడ్డీ 8.65 శాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ చందాదారుల డిపాజిట్లపై వడ్డీరేటు నిర్ణయించారు. 2018-19 సంవత్సరానికి గాను 8.65 శాతం వడ్డీని చెల్లిస్తామని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ మంగళవారం ప్రకటించారు. ఈపీఎఫ్ఓలో దాదాపు 6 కోట్ల మంది సభ్యులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వడ్డీ రేటు 8.55 శాతంగా ఉంది.