ఆంధ్రప్రదేశ్‌

భీమవరంలో దొంగనోట్ల ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో శుక్రవారం దొంగనోట్ల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాలో అయిదుగురిని అరెస్టు చేసి, లక్షా 20 వేల రూపాయల నకిలీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు.