ఆంధ్రప్రదేశ్‌

సముద్రంలో ఇద్దరు మత్స్యకారుల గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: కృష్ణా జిల్లా హంసలదీవి సమీపంలో బంగాళాఖాతంలో స్థానిక జాలర్లు ప్రయాణిస్తున్న బోటును తమిళనాడుకు చెందిన మరపడవ మంగళవారం ఢీకొంది. దీంతో బోటులోని ఆరుగురు మత్సకారుల్లో నలుగురు క్షేమంగా ఒడ్డుకు చేరుకోగా, ఇద్దరు గల్లంతయ్యారు. నాగాయలంక మండలం సొర్లగొందికి చెందిన మత్స్యకారులు నాటుపడవలో వెళ్లగా ఈ సంఘటన జరిగింది.