ఆంధ్రప్రదేశ్
రైతుల ఆత్మహత్యలపై శాసనమండలిలో చర్చ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 19 July 2019
అమరావతి: రైతుల ఆత్మహత్యలపై ఏపీ శాసనమండలిలో వాడీవేడీ చర్చ జరిగింది. 2014-19 మధ్య కాలంలో 1360 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా 420 మందికి పరిహారం అందినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. మిగిలినవారందరికీ కూడా పరిహారం అందిస్తామని మంత్రి తెలిపారు. వైఎస్ హయాంలో ఆత్మహత్య చేసుకున్నవారికీ కూడా పరిహారం అందజేస్తారా అని టీడీపీ సభ్యులు ప్రశ్నించగా.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. దీనిపై బాబూ రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ 30 పార్టీలు మారిని వెల్లంపల్లి జోక్యం ఎందుకు అని ప్రశ్నించటంతో గందరగోళం నెలకొన్నది.