తెలంగాణ
రైతులు నామినేషన్లు:వినూత్న నిరసన
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 25 March 2019
నిజామాబాద్: నిజామాబాద్లో రైతులు వినూత్నంగా తమ నిరసన తెలిపారు. పంటలకు మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ పసుపు, ఎర్రజొన్న రైతులు నిజామాబాద్ లోకసభ స్థానానికి స్వయంగా నామినేషన్లు వేశారు. ఇక్కడ 56 నామినేషన్లు వేస్తే అందులో 50 వరకు రైతులే ఉండటం విశేషం. రెంజల్ మండలానికి చెందిన రైతులు తమ నామినేషన్లు వేయటానికి ఈరోజు బారులు తీరారు.