ఆంధ్రప్రదేశ్
కేంద్ర నిధులపై చర్చకు సిద్ధం:గడ్కరీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 21 January 2019
విజయవాడ: ఏపీకి కేంద్రం విడుదల చేస్తున్న నిధులు, సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమని కేంద్రమంత్రి గడ్కరీ రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ఆయన విజయవాడలో సిద్దార్థ ఆడిటోరియంలో నిర్వహించిన కృష్ణాజిల్లా, విజయవాడ నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుని పూర్తిచేస్తానని ప్రకటించారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని తీవ్రవాదానికి వ్యితిరేకం అని చెప్పారు. పోలవరానికి సంబంధించి 60శాతం పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పూర్తయ్యాయని చెప్పారు.