ఆంధ్రప్రదేశ్‌

ఎపి ప్రజలు పాకిస్తాన్ వాళ్లా ? : ఎమ్మెల్సీ గాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో అనుమతులు లేని సాగునీటి ప్రాజెక్టులను నిర్మిస్తే ఆంధ్ర, సీమ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని టిడిపి ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం విలేఖరుల సమావేశంలో అన్నారు. తెలంగాణ ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారంటూ తెరాస మంత్రులు తలసాని, ఇంద్రకరణ్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ‘ఈ మంత్రుల దృష్టిలో ఆంధ్రావాళ్లు పాకిస్తాన్ వాళ్లా?’- అని గాలి ప్రశ్నించారు.