జాతీయ వార్తలు

ఆ మాటలకు విలువ లేదా?: ఎంపీ గల్లా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఎపికి ప్రత్యేక హోదా ఇస్తామని గత ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి ప్రకటించిందని, ఇదే విషయాన్ని ఆ తర్వాత ప్రధాని మోదీ కూడా చెప్పారని అందుకు విరుద్ధంగా నేడు ప్రకటనలు చేయడం అన్యాయమని టిడిపి ఎంపీ గల్లా జయదేవ్ బుధవారం లోక్‌సభలో అన్నారు. యుపిఎ, ఎన్‌డిఎ నేతలు ఇచ్చిన హామీలకు తాము మోసపోయామన్న ఆవేదన నేడు ఎపి ప్రజల్లో గూడుకట్టుకుంటోందన్నారు. ఏ నిబంధనల ప్రకారం ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు ప్రత్యేక హోదా ఇచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.