ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర శ్రేయస్సు పట్టని జగన్: గంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప: రాష్ట్రం గురించి ఏనాడూ పట్టించుకోని వైకాపా అధినేత జగన్ దీక్షల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు మంగళవారం ఇక్కడ జరిగిన టిడిపి మినీ మహానాడులో ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా సహకరించడానికి బదులు అభివృద్ధి పథకాలకు ఆయన అడ్డుపడుతున్నారన్నారు. తెలంగాణలో అక్రమ నీటి ప్రాజెక్టులపై జగన్ దిల్లీలో నిరాహార దీక్షలు చేయాలని గంటా సూచించారు.