ఆంధ్రప్రదేశ్‌

రూ.2 కోట్ల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం తనిఖీలు నిర్వహించి రూ.2 కోట్ల విలువచేసే 1600 కిలోల గంజాయిని, ఓ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీన్ని అక్రమంగా తరలిస్తున్న చింతపల్లికి చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు.