ఆంధ్రప్రదేశ్
ఏప్రిల్ 23న ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 18 March 2016
హైదరాబాద్:ఏపీలో ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియట్లో సెకండియర్ ఫలితాలు ఏప్రిల్ 23న విడుదల చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఉన్నతవిద్యామండలి వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, దీనిపై మంత్రిమండలిలో చర్చిస్తామని ఆయన చెప్పారు. 21నుంచి ప్రారంభమయ్యే టెన్త్ పరీక్షలకోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన చెప్పారు.