ఆంధ్రప్రదేశ్‌

కాంగ్రెస్ రైతు గర్జన మహాసభ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్: కాంగ్రెస్ పార్టీ రైతు గర్జన మహాసభ ప్రారంభమైంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్ సింగ్, సీనియర్ నేతలంతా ఈ సభలో పాల్గొంటున్నారు. మహాసభకు ముందు దిగ్విజయ్ సింగ్ అధ్యక్షతన టీపీసీసీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రాజెక్టుల రీ- డిజైనింగ్‌పై మర్రి శశిధర్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.