జాతీయ వార్తలు
గ్యాస్ ట్యాంకర్ పేలి ఆరుగురు మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Wednesday, 12 September 2018
లక్నో : ఉత్తరప్రదేశ్లోని బిజ్నూర్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఓ ప్రయివేటు పెట్రోల్ కెమికల్ ఫ్యాక్టరీలోని గ్యాస్ ట్యాంకర్ పేలింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. మీథేన్ గ్యాస్ ట్యాంకును రిపేర్ చేస్తుండగా పేలుడు సంభవించింది. అయితే ఈ ప్రమాదంలో ముగ్గురు ఆచూకీ లభించలేదు.