ఆంధ్రప్రదేశ్‌

ఆస్పత్రిలో పసికందు తారుమారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు: మగశిశువు పుట్టిందని ముందు చెప్పి, ఆ తర్వాత ఆడశిశువును అప్పగించటంపై ఓ మహిళ బంధువులు ఆందోళన ప్రారంభించిన సంఘటన గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. కొల్లిపర మండలం పిడపర్రు గ్రామానికి చెందిన ఓ గర్భిణి ఈ ఆస్పత్రిలో ప్రసవించింది. ఐతే మగశిశువు పుట్టిందని తొలుత చెప్పిన ఆస్పత్రి సిబ్బంది, ఆ తర్వాత తల్లికి ఆడశిశువును అప్పగించారు. బంధువులు ఆందోళన ప్రారంభించటంతో వైద్యాధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.