ఆంధ్రప్రదేశ్
బైక్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు: దంపతుల మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 16 August 2016
తిరుపతి: తిరుమల మొదటి ఘాట్రోడ్డులో మంగళవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బైక్పై వెళుతున్న దంపతులు లక్ష్మి, గోవిందరాజులు మరణించారు. మృతులు తమిళనాడులోని తిరువళ్లూరుకు చెందినవారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్రోడ్డులో కొంతసేపు ట్రాఫిక్ స్తంభించింది.