రాష్ట్రీయం

పార్టీల నేతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహా నగరపాలక సంస్థ కార్యాలయంలో పలు పార్టీల నేతలతో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి భేటీ అయ్యారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఖర్చు నియంత్రణపై పార్టీల నేతలతో చర్చించారు. ఎన్నికల ఖర్చు నియంత్రణపై నిఘాకు 30మంది పరిశీలకులను నియమించినట్లు చెప్పారు. అన్ని పార్టీల హోర్డింగులు, ఫ్లెక్సీలను తొలగిస్తామని చెప్పారు.