రాష్ట్రీయం

ఓట్ల తొలగింపుపై హైకోర్టులో విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జీహెచ్‌ఎంసీ పరిధిలో ఓట్ల తొలగింపుపై వేసిన పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. తొలగించిన 6.29 లక్షల ఓట్లపై విచారణ జరిపించామని, 21,360 ఓట్లు పునరుద్ధరించామని, ఓట్ల తొలిగింపులో ఎలాంటి రాజకీయ ప్రయోజనం లేదని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది. కేసు విచారణను శక్రవారానికి వాయిదా వేసింది.