జాతీయ వార్తలు

ఫార్వర్డ్ బ్లాక్ నేత అశోక్ ఘోష్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కత: ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సీనియర్ నాయకుడు అశోక్ ఘోష్ (94) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం కన్నుమూశారు. నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ స్ఫూర్తితో ఆయన ఫార్వర్డ్ బ్లాక్‌లో చేరి స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. వామపక్ష నేతగా జాతీయ స్థాయిలో విశేష సేవలందించిన ఘోష్ మృతి పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.