ఆంధ్రప్రదేశ్‌

శ్రీవారికి బంగారు కిరీటం కానుక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల: కోటి రూపాయల విలువచేసే బంగారు కిరీటాన్ని కోయంబత్తూరుకు చెందిన మురుగన్ దంపతులు శనివారం ఉదయం స్వామివారికి సమర్పించారు. ఈ సందర్భంగా మురుగన్ దంపతులకు శ్రీవారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు అందజేశారు.