జాతీయ వార్తలు
విపక్షనేతలపై కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 20 May 2019
న్యూఢిల్లీ: ఎగ్గిట్పోల్స్ అన్నీ బీజేపీకి అనుకూలంగా ఉండటంతో కేంద్రమంత్రి గిరిరాజ్సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ మమతాబెనర్జీ, చంద్రబాబునాయుడు వంటి నేతలు ఇక ఇంటెన్సివ్ కేర్ యూనిట్కు వెళతారని అన్నారు. ఎగ్జిట్పోల్ ఫలితాల్లో ఎన్డీఏ సర్కార్కు సంపూర్ణ మెజార్టీ వస్తుందని వెల్లడించటంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు మే 23 తరువాత విపక్షనేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.