ఆంధ్రప్రదేశ్‌

కిడ్నాప్ అయిన బాలిక దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ:విశాఖ జిల్లా దేవరాపల్లిలో మంగళవారం కిడ్నాప్‌కు గురైన ఏడేళ్ళ దివ్య హత్యకు గురైనట్లు పోలీసులు నిర్థారించారు. ఆమె మృతదేహాన్ని గురువారం ఉదయం రైవాడ వరద గేట్లవద్ద కనుగొన్నారు. మేనమామ తంబి దివ్యను అపహరించి ఈ ఘాతుకానికి ఒడికట్టినట్టు బంధువులు ఆరోపిస్తున్నారు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు.