జాతీయ వార్తలు

రైలులో మైనర్‌ బాలికపై జవాన్లు అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా : కోల్‌కతాకు చెందిన ఓ మైనర్‌ బాలిక ఇంటి నుంచి పారిపోయి హౌరా-అమృతసర్‌ రైలు ఎక్కింది. అదే రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు ఆర్మీ జవాన్లు బాలికకు బలవంతంగా మద్యం తాగించి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు.