జాతీయ వార్తలు

గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరి పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజీ: వచ్చే ఏడాది మార్చిలో జరిగే గోవా అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 40 సీట్లకూ తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఏ పార్టీతోనూ ఎన్నికల పొత్తుకు సంబంధించి తమకు ఎలాంటి ఆలోచన లేదని ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలిపారు. అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే జిల్లా స్థాయిలో కార్యకర్తల సమావేశాలను నిర్వహిస్తున్నామన్నారు.