ఆంధ్రప్రదేశ్‌

గోదావరికి పెరిగిన వరద ఉధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం: రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 10 అడుగులకు పెరిగింది. దీంతో ఇరిగేషన్ అధికారులు 175 గేట్లను స్వల్పంగా ఎత్తి 4లక్షల47వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరిగింది.