రాష్ట్రీయం

గోదావరిలో మృతదేహాల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొవ్వూరు:పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు లాంచీలరేవు దగ్గర గోదావరిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి ప్రాంతానికి చెందిన పొందూరు రవికుమార్(27), పావని(24), పూజిత(3), హారిక(4)గా గుర్తించారు. వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.