జాతీయ వార్తలు

మోదీపై సిద్ధూ తీవ్ర విమర్శలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీపై మాజీ క్రికెటర్, కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోతి సింగ్ సిద్దూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సిద్ధూ చత్తీస్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ గోద్రా అల్లర్లలో పేర్లు ఉన్న వ్యక్తులకు తన దేశభక్తి గురించి వివరించాల్సిన అవసరం లేదని అన్నారు. ‘ఇమ్రాన్‌ఖాన్ ప్రమాణస్వీకారానికి తనను పిలువలేదని మోదీ అసూయపడుతున్నారనుకుంటా అని అన్నారు.