ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో 35 బంగారు బిస్కట్లు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: నగరంలోని ఓ ప్రముఖ జ్యూయలరీ షాపులో జరిగిన చోరీకి సంబంధించి పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి 35 బంగారు బిస్కట్లను స్వాధీనం చేశారు. ఆ జ్యూయలరీ దుకాణంలో సేల్స్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్న రవికుమార్ రెడ్డి చోరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.