తెలంగాణ
గవర్నర్ తేనీటి విందుకు చంద్రబాబు, కేసీఆర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 August 2016
హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇచ్చే తేనీటి విందు రాజ్భవన్లో కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ విందులో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు , కేసీఆర్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు.