తెలంగాణ

గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీకి చెందిన నేతలు ఈరోజు గవర్నర్ నరసింహాన్ కలుసుకున్నారు. టీటీడీ దేవస్థానంలో జరుగుతున్న అవినీతిపై వారు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. టీడీపీ నేతలే టీటీడీలో అవినీతికి పాల్పడుతున్నారని వారు అన్నారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు. టీటీడీ అవినీతి కార్యక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.