తెలంగాణ
గవర్నర్తో జగన్ భేటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 February 2019
హైదరాబాద్: వైకాపా అధినేత వైఎస్ జగన్ శనివారంనాడు గవర్నర్ నరసింహాన్తో భేటీ అయ్యారు. ఏపీలో వైకాపాకు చెందిన ఓటర్లను తొలగిస్తున్నారని, అలాగే పోలీసు అధికారుల పదోన్నతుల విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. ఓటర్ల జాబితా నుంచి అక్రమంగా ఓట్లను తొలగిస్తున్నారని గవర్నర్కు ఇచ్చిన వినతిపత్రంలో తెలిపారు. జగన్ వెంట పార్టీ నేతలు విజయ సాయి రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారు.