జాతీయ వార్తలు
ఛత్తీస్గఢ్ గవర్నర్ కన్నుమూత
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 14 August 2018
రాయపూర్: ఛత్తీస్గఢ్ గవర్నర్ బలరామ్జీ దాస్ టాండన్ (90) మంగళవారంనాడు కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈరోజు పరిస్థితి క్షీణించటంతో రాయపూర్ అంబేద్కర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారని రాజభవన్ అధికారులు వెల్లడించారు.