తెలంగాణ
గవర్నర్ను కలిసిన కూటమి నేతలు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 10 December 2018
హైదరాబాద్: తెలంగాణ మహకూటమి నేతలు గవర్నర్ నరసింహాన్ను కలిశారు. ఎన్నికలకు ముందే అవగాహనతో నాలుగు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశామని, ఈ నాలుగు పార్టీలకు వచ్చిన సీట్లను ఒక పార్టీకి వచ్చిన సీట్లుగా భావించి పిలవాలని వారు విజ్ఞప్తిచేశారు. సాధారణంగా ఎక్కువ సీట్లు వచ్చిన పార్టీని గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. గవర్నర్ను కలిసినవారిలో ఉత్తమ్కుమార్ రెడ్డి, ఆర్సీ కుంతియా, ఎల్. రమణ, షబ్బీర్ అలీ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, మధుయాష్కీ తదితరులు ఉన్నారు.