తెలంగాణ

దుర్భిక్షం, నీటి కొరతపై గవర్నర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో ప్రస్తుతం నెలకొన్న కరవు, నీటి కొరతపై తెలుగురాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ మంగళవారం రాజ్‌భవన్‌లో అధికారులతో సమీక్ష జరిపారు. కరవు దృష్ట్యా రైతులకు సహాయం, తాగునీటి కొరత ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆయన అధికారులను వివరాలు అడిగితెలుసుకున్నారు. విపత్తు నివారణ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులతో సమీక్ష జరిపిన గవర్నర్ ఈ విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలకు సంబంధించి ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉంది.