ఆంధ్రప్రదేశ్‌

రేపు ఏపీలో, 19న తెలంగాణలో గవర్నర్‌ పుష్కర స్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌ రేపు విజయవాడ పున్నమి ఘాట్‌లో సతీసమేతంగా పుష్కరస్నానం చేస్తారు. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ వారిని దర్శించుకుంటారు. ఈనెల 19న తెలంగాణలోని నల్గొండ జిల్లా మట్టంపల్లి పుష్కరఘాట్‌లోగవర్నర్‌ పుష్కరస్నానం చేయనున్నారు. అనంతరం యాదగిరిగుట్ట చేరుకుని లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు.