జాతీయ వార్తలు

గవర్నర్ల సమావేశం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: ఇక్కడి రాష్టప్రతి భవన్‌లో గవర్నర్ల రెండు రోజుల సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాల్లో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, తమిళనాడు, మహరాష్ట్ర గవర్నర్లు రోశయ్య, విద్యాసాగరరావు, ఇతర రాష్ట్రాల గవర్నర్లు పాల్గొంటారు.