ఆంధ్రప్రదేశ్‌

పెట్టుబడులకు ఎ.పి. అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు ఉన్నాయని, త్వరలోనే ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజలో నిలవటం ఖాయమని జిఎంఆర్ సంస్థల అధినేత గ్రంథి మల్లికార్జునరావు అన్నారు. విశాఖలో భాగస్వామ్య సదస్సు రెండో రోజు కార్యక్రమంలో సోమవారం ఆయన మాట్లాడుతూ 2029 నాటికి రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపాలని సి.ఎం. చంద్రబాబు కృషి చేస్తున్నారని కొనియాడారు