ఆంధ్రప్రదేశ్‌

జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన ఏపీ అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ : జీఎస్టీ బిల్లును ఏపీ శాసనసభ గురువారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభలో ప్రవేశపెట్టారు. విపక్ష సభ్యుల నిరసనల మధ్యే బిల్లు ఆమోదం పొందింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ సభలో విపక్ష సభ్యులు సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారని, గొడవ చేయడమే పనిగా పెట్టుకోవడం మంచిదికాదన్నారు.