ఆంధ్రప్రదేశ్‌

రెండోరోజుకు చేరిన అమర్‌నాథ్ ఆమరణ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ: విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ వైకాపా నాయకుడు గుడివాడ అమర్‌నాథ్ ఇక్కడ చేస్తున్న ఆమరణ దీక్ష శుక్రవారం రెండో రోజుకు చేరుకుంది. వివిధ ప్రజాసంఘాల నాయకులు దీక్షకు మద్దతు ప్రకటించారు.