జాతీయ వార్తలు

కలకలం రేపిన పాక్ పడవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాంధీనగర్: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో సముద్ర తీరాన బుధవారం ఉదయం ఓ పడవ కనిపించటం కలకలం రేపింది. పాకిస్తాన్ నుంచి ఆ పడవలో ఎవరో వచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఖాళీగా ఉన్న పడవలో 12 తుపాకులను స్వాధీనం చేసుకొని, అందులో వచ్చిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.